News

Jagannath Rath Yatra: దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్రలు జరుగుతున్నాయి. ఐతే.. అహ్మదాబాద్‌లో.. ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
ఆషాఢ మాసం కారణంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రైతులు ...
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తరలిస్తోంది. తాజాగా మరో బృందం ...
రాజాం పట్టణంలో జూన్ 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 26 కంపెనీలు, 18-35 ఏళ్ల నిరుద్యోగులకు అవకాశాలు. ఎంఆర్ఎఫ్ కంపెనీ ట్రైనీ ...
Amitabh Bachchan's Cyber Fraud Caller Tune: ఎంత పెద్ద సెలబ్రిటీలైనా.. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి వస్తే.. ప్రజలు ఒప్పుకోవడం ...
Puri Rath Yatra 2025: పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఘనంగా జరుగుతోంది. ఏడాదికోసారి జరిగే ఈ మహావేడుకను తిలకించేందుకు..దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
గోదావరి జిల్లాలో వారాహి అమ్మవారి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యం పొందారు.
జూలై 2 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. ఎడ్జ్ బాస్టన్ వేదికలో టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ...
హైదరాబాద్‌లో బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. గోల్కండ బోనాల వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని.. అమ్మవారికి మొక్కులు చెల్లించారు.
Puri Rath Yatra 2025: పూరీలో రథయాత్ర కన్నుల పండుగలా జరుగుతోంది. విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి.. జగన్నాథుడి వైభవాన్ని కనులారా వీక్షిస్తున్నారు.
AP Weather: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడి వానలు పడతాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో సోలుబాంగ్ గ్రామానికి చెందిన గిరిజన చిన్నారులు ప్రతిరోజూ బోట్‌లో రిజర్వాయర్ దాటి పాఠశాలకు ...