News
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ రోజే విడుదలైంది. తాజాగా ఈ సినిమాపై ప్రభాస్ రియాక్ట్ అవుతూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ ...
ఆషాఢ మాసం కారణంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రైతులు ...
Jagannath Rath Yatra: దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్రలు జరుగుతున్నాయి. ఐతే.. అహ్మదాబాద్లో.. ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
Amitabh Bachchan's Cyber Fraud Caller Tune: ఎంత పెద్ద సెలబ్రిటీలైనా.. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి వస్తే.. ప్రజలు ఒప్పుకోవడం ...
class="fill text-wrapper" style="white-space:pre-line;overflow-wrap:break-word;word-break:break-word;margin:2.207369323050557 ...
రాజాం పట్టణంలో జూన్ 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 26 కంపెనీలు, 18-35 ఏళ్ల నిరుద్యోగులకు అవకాశాలు. ఎంఆర్ఎఫ్ కంపెనీ ట్రైనీ ...
గోదావరి జిల్లాలో వారాహి అమ్మవారి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యం పొందారు.
Puri Rath Yatra 2025: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా ఘనంగా పూరీ రథయాత్రను జరిపేందుకు ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. పైగా ఈసారి మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
వరంగల్లో అస్లాం అనే వ్యక్తి స్కూటీపై 233 చలాన్లు ఉండటం పోలీసులను ఆశ్చర్యపరిచింది. మొత్తం రూ.45,350 చెల్లించాల్సి ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, RRR తర్వాత హృతిక్ రోషన్తో కలిసి వార్ 2లో నటిస్తున్నారు. బాలీవుడ్లో తొలి సినిమా కావడంతో భారీ అంచనాలు ...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ...
జూలై 2 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. ఎడ్జ్ బాస్టన్ వేదికలో టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results